ఆధ్యాత్మికము

ఆధ్యాత్మికము

7. మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాలలో ఏడవదయిన మార్కండేయ పురాణాన్ని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు ప్రప్రథమంగా జైమినికి బోధించాడు. నూటముప్పది నాలగు అధ్యాయాలు, తొమ్మిదివేల శ్లోకాలు కల్గిన మార్కండేయ పురాణం విష్ణుమూర్తి కుడిపాదంగా అభివర్ణిస్తారు. అయితే ఇందు కేవలం 6900 శ్లోకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ పురాణమందు విస్తరస్త్రోతకీర్.....
5. శ్రీమద్భాగవత పురాణం ‘భాగవతః ఇదమ్ భాగవతమ్’ – భగవంతుని కథలు చెప్పేది భాగవతం. ‘భా’ అంటే భక్తి, ‘గ’ అంటే జ్ఞానం, ‘వ’ అంటే వైరాగ్యం, ‘తం’ అంటే తత్త్వం అనే అర్థాలతో భక్తి, జ్ఞాన, వైరాగ్యములను పెంపొందించే పురాణంగా శ్రీమద్భాగవతం సార్థకమైనది. అష్టాదశ మహాపురాణాలలో అయిదవదైన శ్రీమద్భాగవతం శ్రీ మహావిష్ణువు యొక్క ఊరః (తొడలు) గా అభివర్ణిస్తారు. .....
వాయు పురాణం అష్టాదశ పురాణాలలో నాలుగవదైన వాయు పురాణాన్ని శ్వేత కల్పంలో శివుడు వాయువుకు మొట్టమొదటిసారిగా బోధించాడు. ‘చతుర్వింశతి సాహస్రం పురాణం తదిహోచ్చతే’ అన్న శ్లోకానుసారం ఇరువది నాలుగువేల శ్లోకాలున్న ఈ వాయు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమభాగంగా కీర్తించబడింది. అయితే ఇందు కేవలం 11వేల శ్లోకాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. .....
1. బ్రహ్మపురాణం ‘ఆద్యం సర్వపురాణానాం, పురాణం బ్రహ్మముచ్యతే అష్టాదశ పురాణాని పురాణాజ్ఞాః ప్రచక్ష్యతే అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మపురాణంగా విష్ణుపురాణం పేర్కొంది. అలాగే ‘రాజ సేషుచ మాహత్మ్య మధికం బ్రహ్మణోవిదుః’ అని మత్స్యపురాణం బ్రహ్మపురాణాన్ని రాజసపురాణంగా చెప్పింది. ‘బ్రహ్మం మూర్దా హరేరేవ’ అనే శ్లోకానుసారం మహావిష్ణువ.....
‘‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్’’ సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం మరియు వంశానుచరితమనే ఐదు లక్షణాలు కలిగినదే పురాణం. సర్గ అనగా ప్రపంచం సృష్టి, ప్రతిసర్గ – సమస్త ప్రపంచం యొక్క ప్రళయం, వంశం – రాజులు మరియు ఋషుల సంతాన పరంపర, మన్వంతం – మనువు, మనుపుత్రులు, ఋషులు, దేవతలు, ఇంద్రుడు మరియు విష్ణువు యొక.....
పూరీ జగన్నాథ రథయాత్రకి ప్రప్రంచ ప్రసిద్ధి ఉంది. ‘పురుషోత్తమ క్షేత్రం’గా పురాణాలలో వర్ణింపబడే ఈ పావన ధామం అద్భుతాలకు ఆలవాలం. ‘జగన్నాథ స్వామి నయన పథగామీ భవతుమే’ అని ఆదిశంకర భగవత్పాదులు ఈ స్వామి తన కళ్లముందు నిరంతరం కదలాడాలని ప్రార్ధించి, తన నాలుగు పీఠాలలో ఒక దానిని ఇక్కడే ప్రతిష్టించాడు.జయదేవుని ‘గీతగోవిందం ’ఈ స్వామి ఆరాధనయే. ‘ఇ.....
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద: ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్ముజుడైన రాముడిగా అవతరించగా పరమాత్మ గుణవర్ణనైక పరాయణమగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్రామయణ రూపంలో వెలువడిందని ఈ శ్లోకం అర్ధం. భారతీయ సంస్కృతి కాధారమై, దానిని సర్వప్రశంసా పాత్రముగా చేసిన కుటుంబ జీవితానికి.....
వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61 అధ్యాయం నుంచి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణంగా ఖ్యాతి చెందింది. వాల్మీకీయములో కథ ప్రథానం కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచనము మిక్కిలి ప్రధానము. నీటి కొలది తామర వలే వాల్మీకీయము తరచి చూచిన కొద్ది అందుగల ఆధ్యాత్మిక విశేషములు వెలికి వచ్చును. వాల్మీకి కథ చెప్పు వి.....
‘భగవతః చరితం భాగవతమ్’. భగవంతుని చరితము భాగవతము. ప్రపంచోత్పత్తి, ప్రళయము, భూతలముల ఆగమనగమనములు, విద్యావిద్యలు ఎవరికి తెలియునో ఆతడు భగవంతుడని ప్రాచీన పండితులు నిర్ధేశించారు. నిర్గుణ, సుగుణాత్మకుడైన ఆత్మస్వరూప నిరూపణమే భాగవత కథ. వ్యాసుడు రచించిన అష్టాదశపురాణాలలో అత్యంత విశిష్టమైనది భాగవతం. గాయత్రి ఆధారంగా ధర్మ ప్రబోధము కలిగి, 18వేల శ్.....
అవ్యక్తో యమచింత్యో య వికార్యోయముచ్యతే| తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 || అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత| అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 || ఆత్మ అవ్యక్తమైనది. అనగా ఇంద్రియగోచరముగానిది, మనస్సునకు అందనిది. వికారములు లేనిది. జనన మరణాల మధ్య మాత్రమే ఇంద్రియగోచరాలు ప్రకటితమవుతాయి. ఆత్మ జననమరణాలకు అతీతమైనది. నా.....
‘‘యావస్థాస్యంతి గిరియః సరితశ్చమహీతలే తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచలిష్యయతి’’ భూమండలంపై పర్వాతాలు ఉన్నంతకాలం, నదులు, ప్రవహించినంతకాలం రామాయణ కథ అన్ని లోకాల్లో వ్యాపించి ఉంటుందని ఈ శ్లోకార్ధం. రామాయణ గాథ కావ్యాలుగా, ప్రబంధాలుగా, శతకాలుగా, కీర్తనలగానే కాదు, జానపద కళారూపాల్లో కూడా బహుళ ప్రచారంలో ఉంది. అట్టి వాల్మీకి విరచిత రామాయణాన్.....
ఉదయే బ్రాహ్మణోరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరః సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తీశ్చదివాకరః సూర్యోదయకాలమునకు ముందు, తెల్లవారుఝాము ఉషస్సు అనబడును. ఉషాసుందరి రాత్రికి అక్క, ఆకాశమునకు కూతురు, వరుణునకు చెల్లెలు, స్వర్గమునకు పుత్రిక, కాంతులు విరజిమ్మెడి ఒక యువతి వలె శోభిల్లుచు ఆమె సకల ప్రాణులను మేల్కొలుపును. ఆమె తన ఆరాధ్య దైవమైన సూర్యుని మ.....